ఈ పథకం పేరు శ్రమ్ యోజన పథకం. మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని దేశ ప్రజల కోసం తీసుకువచ్చింది. ఈ పథకం అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజల కోసం అమలు చేసిన పథకం. అంటే ఈ స్కీమ్ పారిశుద్ధ్య కార్మికులు, లాండ్రీ కార్మికులు, రిక్షా పుల్లర్లు, ఇటుక బట్టీ కార్మికులు ఇలాంటి అసంఘటిత రంగంలో పనిచేసే వారికి వర్తిస్తుంది.