వివిధ రకాల విత్తనాలు కొనడానికి 2 వేల రూపాయలు, వాటిని కొనుగోలు చేసే ట్రేలు కొనడానికి 2 వేలు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం 6 వేల రూపాయలతో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. అంటే సుమారు నెలకు 20 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి.
మినుములు, పెసలు, నువ్వులు, శనగలు వంటివి 1 కిలో మైక్రో గ్రీన్స్ ప్రస్తుత మార్కెట్ లో 1,500 రూపాయలకు అమ్ముడవుతాయి. ఎర్ర తండుకూర, బీట్రూట్ రకం 1 కిలో రూ.3,500, క్యారెట్లో 1 కిలో రూ.5,000 లకు అమ్ముడవుతాయి. కూలీ ఖర్చులు, కోకో పీట్, వానపాము ఎరువు వంటి అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50,000 లాభం వస్తుంది.