490 మిలియన్ల వినియోగదారులతో, రిలయన్స్ జియో దేశంలోనే అగ్రశ్రేణి టెలికాం ఆపరేటర్గా కొనసాగుతోంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ప్లాన్స్ ను తీసుకొస్తోంది కాబట్టే జియోకు ఆదరణ పెరుడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తమ యూజర్ల కోసం మంచి రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.
ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం జియో ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా అందేలా ఈ ప్లాన్ ను పరిచయం చేశారు. ఇంతకీ ఈ ప్లాన్ బెనిఫిట్స్ పొందాలంటే ఎంతతో రీఛార్జ్ చేసుకోవాలి.? ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం..