స్కాచ్, బోర్బన్, కెనడియన్, ఆస్ట్రేలియన్, బ్రిటిష్ సింగిల్ మాల్ట్లను ఇంద్రి బ్రాండ్ విస్కీ ఓడించింది. ఇంద్రి విస్కీని 2021లో లాంచ్ చేసారు. ఇంద్రి విస్కీని హర్యానాలోని పికాడిల్లీ డిస్టిలరీస్(Piccadilly Distilleries) తయారుచేసింది. భారతదేశపు మొట్టమొదటి ట్రిపుల్ బ్యారెల్ సింగిల్ మాల్ట్ కూడా ఇంద్రి విస్కీ. గత రెండేళ్లలో ఇంద్రి విస్కీ 14 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇంద్రి విస్కీకి ప్రస్తుతం అంతర్జాతీయంగా సింగిల్ మాల్ట్ విస్కీ రుచికి భారతదేశం పేరు తీసుకువచ్చిన ప్రత్యేకత ఉంది.