నేటి యువత దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశం మన దేశమని, వారానికి కనీసం 70 గంటలు పని చేయాలని యువతను కోరుతున్నానని, మెజారిటీ జనాభా కూడా యువతేనని, దేశాన్ని నిర్మించగలరని నారాయణ మూర్తి అన్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.