రేపటి నుంచి ఇండియాలో ఈ రూల్స్ మారనున్నాయి.. అవేంటో తేలుసుకోండి..
First Published Nov 30, 2020, 4:31 PM IST1 డిసెంబర్ 2020 నుండి భారతదేశంలో ఐదు ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ కొత్త నియమాలు మీకు భారీ ఉపశమనం కలిగిస్తాయి, మరోవైపు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా వహించకపోతే మీరు ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు. వీటిలో గ్యాస్ సిలిండర్లు, బీమా ప్రీమియంలు, రైల్వేలు, ఎటిఎం విత్ డ్రా నియమాలు, నగదు లావాదేవీల నియమాలు ఉన్నాయి. అయితే ఈ ముఖ్యమైన మార్పుల ఎంతో చూద్దాం..