బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. దిగొస్తున్న వెండి.. నేడు పసిడి ధర ఎంత పెరిగిందంటే..?

Ashok Kumar   | Asianet News
Published : Jul 03, 2021, 12:17 PM ISTUpdated : Jul 03, 2021, 12:22 PM IST

న్యూఢిల్లీ. అంతర్జాతీయ మార్కెట్, రూపాయి బలహీనత కారణంగా నేడు భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలో పెరుగుదల నమోదైంది, అంటే జూలై 3 2021న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ .47,250  చేరింది. 

PREV
15
బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. దిగొస్తున్న వెండి..  నేడు పసిడి ధర ఎంత పెరిగిందంటే..?

వెండి ధర కిలోకు రూ.69,200 దిగోచ్చింది. బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ 48000 వైపుకు పరుగులు పెడుతుంది. గత ఏడాది పసిడి అత్యధిక ధర నుండి సుమారు రూ.9000  పడిపోయింది. 

వెండి ధర కిలోకు రూ.69,200 దిగోచ్చింది. బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ 48000 వైపుకు పరుగులు పెడుతుంది. గత ఏడాది పసిడి అత్యధిక ధర నుండి సుమారు రూ.9000  పడిపోయింది. 

25

గత ట్రేడింగ్ సెషన్లో  బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ .47,240 వద్ద ముగిసింది. వెండి కిలోకు రూ .68,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో  బంగారం ధరలో పెరుగుదల కనిపించగా, వెండి ధరలలో తగ్గుదల నమోదైంది.

గత ట్రేడింగ్ సెషన్లో  బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ .47,240 వద్ద ముగిసింది. వెండి కిలోకు రూ .68,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో  బంగారం ధరలో పెరుగుదల కనిపించగా, వెండి ధరలలో తగ్గుదల నమోదైంది.

35

 ఢీల్లీ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధర 10 గ్రాములకు రూ.526 పెరుగుదలను నమోదు చేసింది. దేశ రాజధాని ఢీల్లీలో 99.9 గ్రాముల స్వచ్ఛత బంగారం ఇప్పుడు 10 గ్రాములకు రూ .46,310 కు పెరిగింది.  అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నేడు ఔన్స్‌కు 1,778 డాలర్లకు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి నేడు 5 పైసలు తగ్గి 74.37 కు చేరుకుంది.  
 

 ఢీల్లీ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధర 10 గ్రాములకు రూ.526 పెరుగుదలను నమోదు చేసింది. దేశ రాజధాని ఢీల్లీలో 99.9 గ్రాముల స్వచ్ఛత బంగారం ఇప్పుడు 10 గ్రాములకు రూ .46,310 కు పెరిగింది.  అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నేడు ఔన్స్‌కు 1,778 డాలర్లకు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి నేడు 5 పైసలు తగ్గి 74.37 కు చేరుకుంది.  
 

45

ఢీల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధర గురువారం రూ .1,231 పెరిగి కిలోకు రూ.68,654 చేరుకుంది.  అంతర్జాతీయ మార్కెట్లో నేడు వెండి ధర ఔన్స్‌కు 26.25 డాలర్లకు చేరుకుంది.
 

ఢీల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధర గురువారం రూ .1,231 పెరిగి కిలోకు రూ.68,654 చేరుకుంది.  అంతర్జాతీయ మార్కెట్లో నేడు వెండి ధర ఔన్స్‌కు 26.25 డాలర్లకు చేరుకుంది.
 

55

దేశంలోని ప్రముఖ నగరాలలో పసిడి ధరలు 
                   22 క్యారెట్ల ధర       24 క్యారెట్ల ధర 
చెన్నై              44,850                   48,930 
ముంబై            46,250                   47,250 
ఢిల్లీ                 46,360                  50,370 
కోల్ కత్తా          46,560                  49,270 
బెంగుళూరు     44,300                 48,330 
హైదరాబాద్     44,300                 48,330

దేశంలోని ప్రముఖ నగరాలలో పసిడి ధరలు 
                   22 క్యారెట్ల ధర       24 క్యారెట్ల ధర 
చెన్నై              44,850                   48,930 
ముంబై            46,250                   47,250 
ఢిల్లీ                 46,360                  50,370 
కోల్ కత్తా          46,560                  49,270 
బెంగుళూరు     44,300                 48,330 
హైదరాబాద్     44,300                 48,330

click me!

Recommended Stories