వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. శనివారం కిలో వెండిపై రూ. 100 తగ్గి రూ. 97,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, పుణె వంటి అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 97,90గా ఉంది. అయితే చెన్నై, హైదరాబాద్, కేరళలో మాత్రం కిలో వెండి ధర రూ. 1,09,100 వద్ద నమోదవుతోంది.