నేడు అక్టోబర్ 25న దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 56,700, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 240 పెంపుతో రూ. 61,840. ఇక వెండి ధర కిలోకు రూ. 75,100.
ముంబై, కోల్కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,690 వద్ద ఉంది.
బెంగళూరు, చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,690గా ఉంది.
ముంబై, కోల్కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,550 వద్ద ఉంది.
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.56,550,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.56,750గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,600గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 వద్ద ట్రేడవుతోంది.