భూమి కంపించందంటే పెద్ద పెద్ద భవనాలే నేలమట్టం అయిపోతాయి. ఇక అందులో ఉండే వారు ప్రాణాలతో బయట పడటం చాలా కష్టం. అయితే చాలా మంది ప్రాణ భయంతో పరుగులు పెట్టేస్తారు. ఆ సమయంలో శిథిలాలు మీద పడి ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే భయపడకుండా తెలివితేటలతో ప్రవర్తిస్తే భూకంప తీవ్రత నుంచి బయట పడవచ్చని చాట్ జీపీటీ చెబుతోంది. దానికి ఏం చేయాలో సూచనలు కూడా ఇచ్చింది. అవేంటంటే..