భూమి ఉష్ణోగ్రత భవిష్యత్తులో 70 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుందని వారి పరిశోధనలో తేలింది. దీనివల్ల ఏ జీవి కూడా మనుగడ సాగించడం అసాధ్యమని చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అన్ని జీవులూ అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ల వినాశనానికి దారితీసిన ఇలాంటి సంఘటనను వారు గుర్తు చేశారు. పెరిగిన కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు భూమిని నాశనం చేస్తాయని వారి పరిశోధన సూచిస్తోంది.