ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 7 మంది పెద్దల్లో ఒకరికి అప్పు ఉంది. కానీ, దక్షిణ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ – 43.7% మంది అప్పులో ఉండగా..
తెలంగాణ – 37.2% మంది అప్పులో ఉన్నారు.
ఇక కేరళ, తమిళనాడు విషయానికొస్తే – దాదాపు 30% మంది అప్పుల ఊబిలో ఇరుక్కున్నారు. కాగా ఢిల్లీలో కేవలం 3 నుంచి 4 శాతం మంది మాత్రమే అప్పులతో బాధపడుతున్నారు. అంటే, ఏపీ, తెలంగాణలో దాదాపు ప్రతి రెండో కుటుంబం అప్పుతో జీవిస్తోంది.