తన ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ మొత్తంలో 50 శాతం ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోకపోతే, బాలికకు 21 ఏళ్లు నిండినప్పుడు, ఆమె పూర్తి మెచ్యూరిటీ మొత్తం రూ.52,74,457 పొందగలుగుతారు. ఈ లెక్కన వడ్డీ రేటు 7.6 శాతంగా పరిగణించారు. వడ్డీ రేటు మారుతూనే ఉంది.