బంగారం, వెండి ధరల పెరుగుదల భవిష్యత్ ఆర్థిక ప్రభావాలను ఎలా చూపుతుందనే సూచనలు పంపుతున్నాయి. సాధారణంగా, బంగారం, వెండి రెండూ విలువైన లోహాలు కావడంతో ధరలు పెరుగుతున్నా కోనుగోలు విషయంలో చాలా మంది వెనక్కి తగ్గడం లేదు.
ప్రస్తుతం హైదరాబాద్లో (ఏప్రిల్ 14, 2025) బంగారం, వెండి ధరలు గమనిస్తే.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు దాదాపు ₹9,338 ఉండగా, వెండి గ్రాముకు దాదాపు ₹99.90 ధర ఉంది. అంటే 24 క్యారెట్ల తులం బంగారం ధర 93,380 రూపాయలుగా ఉంది. కిలో వెండి లక్ష రూపాయలకు చేరువైంది.