కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా తీర ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మైదాన ప్రాంత రైతులు కూడా ఇప్పుడు దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఏపీలో కూడా డ్రాగన్ ఫ్రూట్ను విరివిగా పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో అతి పెద్ద విషయం ఏంటంటే అందులో ఎలాంటి రోగాలు ఉండవు. అందుకే రైతులకు లాభసాటి వ్యవసాయంగా భావిస్తున్నారు.