ఇప్పుడు ఇక సరికొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు కూడా ఫుడ్ బిజినెస్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా. అయితే వెంటనే పరాటా సెంటర్ పెట్టుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ఉత్తర భారత దేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ పరాటాలను ఎక్కువగా తింటారు.