ఇదే సమయంలో మార్కెట్లో వీటికి అధిక డిమాండ్, అధిక ధర ఉండడంతో ఈ వరి ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైతులు తెలిపారు. ఈ వరి హెక్టారుకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుందని, మార్కెట్లో కేజీ బియ్యం రూ.200 నుంచి రూ.300 ధర పలుకుతుందని, నల్ల బియ్యం సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని రైతులు తెలిపారు.
(నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఏషియానెట్ తెలుగు ఎలాంటి వ్యాపార సలహాలు ఇవ్వడం లేదు. సంబంధిత రంగంలో నిపుణుల సలహా మేరకే నిర్ణయం తీసుకోండి.)