ఈ ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ముంబై, ఢిల్లీ ఎన్సిఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పూణేతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవి ఛార్జింగ్ పాయింట్లలో ఫాస్ట్ ఛార్జర్ల నుండి సాధారణ ఛార్జర్ల వరకు అన్ని రకాల ఛార్జింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇటీవల హెచ్పిసిఎల్ రిటైల్ అవుట్లెట్లలో దేశవ్యాప్తంగా పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ల నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి మరొక ఏజెన్సీతో జతకట్టింది.