ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి.
* భారత పౌరుడై ఉండాలి
* వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి
* కనీసం 20 సంవత్సరాలు చందా చెల్లించాలి
* ఆధార్కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాలి
* మొబైల్ నంబర్ ఉండాలి
* 60 ఏళ్లు పూర్తయిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు స్థిర పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. పెన్షన్ మొత్తం వయసు, మీరు చెల్లించే నెలవారీ చందా మొత్తంపై ఆధారపడి ఉంటుంది.