2017లో సింధు.. ఈ కమిషన్ సభ్యురాలుగా ఎంపికైంది. ఇప్పుడుమళ్లీ పోటీకి దిగుతుండటం గమనార్హం. సింధుతో పాటు గ్రేసియా పోలి (ఇండోనేషియా), కిమ్ సోయెంగ్ (కొరియా), రాబిన్ టేబిలింగ్ (నెదర్లాండ్స్), ఆడమ్ హాల్ (స్కాట్లాండ్), ఐరినా వాంగ్ (అమెరికా), హదియా హోస్నీ (ఈజిప్టు), సొరాయ (ఇరాన్), జెంగ్ వీ (చైనా) లో అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల పోటీలో ఉన్నారు.