ఈ సైకిల్స్తో అడ్వెంచర్ రైడ్ కోసం వెతుకుతున్న యువ రైడర్లను ఆకర్షించాలని కంపెనీ కోరుకుంటోంది.F2i ధరను రూ.39,999గా అలాగే F3i ధరను రూ.40,999గా కంపెనీ నిర్ణయించింది.
గొప్ప ఫీచర్లు
హీరో లెక్ట్రో e-MTB మౌంటెన్-బైకింగ్ సెగ్మెంట్లో దేశంలోని మొట్టమొదటి కనెక్ట్ చేయబడిన ఇ-సైకిల్ అని పేర్కొన్నారు. అంటే బ్లూటూత్ అండ్ స్మార్ట్ఫోన్ యాప్ కనెక్టివిటీతో అమర్చబడి ఉంటాయి, రైడర్లు వారి రైడ్ సమాచారాన్ని ఎప్పుడైనా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. ఈ ఇ-బైక్లు RFID బైక్ లాక్తో రక్షించబడుతుంది.