పివి సింధు, సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్ 2016లో పతకాలు గెలిచిన తర్వాత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో కంపెనీ ఈ యువ అచివర్స్ కి సరికొత్త కస్టమైజేడ్ ఎస్యూవీని బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. పివి సింధు రియో ఒలింపిక్స్లో రజత పతకం, రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలుచుకున్నారు.