చాలా మంది ఇంట్లో ఎవో ఒకటి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల కారణంగా ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ.. ఈ కర్పూరంతో బిర్యానీ ఆకు కాల్చడం వల్ల.. ఆ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఎలాంటి గొడవలు అయినా తగ్గి.. ఇళ్లు ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య సమస్యలు ఉన్నా తొలగిపోవడం, చెడు దృష్టి ఏదైనా తగిలినా అది కూడా పోతుంది. కాబట్టి.. ఈ రెమిడీని కచ్చితంగా ఫాలో అవ్వమని నిపుణులు సూచిస్తున్నారు.