5.వృశ్చిక రాశి..
నవరాత్రులు సమీపించేటప్పుడు, వారు ప్రశాంతంగా ఉంటారు. వారి మానసిక స్థితి చాలా ప్రశాంతంగా మారుతుంది.వారు తమను తాము ఆధ్యాత్మికతకు అంకితం చేసుకుంటారు. వారు మంత్రాలు జపిస్తూ, దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తూ పూర్తి భక్తిభావంతో ఉంటారు. ఇతరులతో కలిసి పండుగను ఎంజాయ్ చేయడం గురించి పట్టించుకోరు. అమ్మవారిని సేవలో మునిగి తేలితే... పాపాలు పోతాయి అని వారు భావిస్తారు.