ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి
ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో ఉన్నాడు. ఈ సమయంలో సూర్య భగవానుడు వృశ్చిక రాశి వారి ఆదాయం, ధనుస్సు వ్యాపారం, మకర రాశి వారి సంపద, సింహరాశి సంపదను పరిశీలిస్తాడు. అందుకే సూర్యగ్రహణం రోజున సింహ రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి , మకర రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఈ రాశుల వారు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు. అలాగే రుణాలు కూడా ఇవ్వకూడదు. గ్రహణం సమయంలో రాహు ప్రభావం పెరుగుతుంది. అందుకే గ్రహణం రోజున ఎలాంటి శుభకార్యాలు జరిపించకూడదు.