బుధ, రాహువులు మనిషి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు. వీటిలో వచ్చే మార్పులు పలు రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ రెండు గ్రహాలు కలవనున్నాయి. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో యుతిగా చెబుతుంటారు. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు జరుగనున్నాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..