గురుగ్రహ అస్తమయం..
జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచుగా మారిపోతూ ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు రాశులపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గురు గ్రహంలో మార్పులు వస్తున్నాయి. జూన్ 12వ తేదీన గురు గ్రహం అస్తమించింది. మళ్లీ జులై 9 వ తేదీన ఉదయం 04:44 గంటలకు ఉదయిస్తుంది. నిజానికి, ఏదైనా గ్రహం అస్తమించినప్పుడు, దాని శుభ ఫలితాలు తగ్గుతాయి. కానీ గురు గ్రహ అస్తమయం మాత్రం నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు మోసుకొస్తోంది. సహజంగా గురు గ్రహ అస్తమయం కుంభ రాశికి చాలా మేలు చేస్తుంది. అయితే, ఈ కుంభ రాశితో పాటు.. మరో నాలుగు రాశులకు కూడా ఈసారి లాభాలు కలగనున్నాయి. మరి, ఆ రాశులు ఏంటంటే...