కుంభ రాశి
కుంభ రాశి జాతకులు ముదురు నీలం రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతిని శని గ్రహంగా భావిస్తారు. అందుకే ముదురు నీలం వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మీరు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.
మీన రాశి
మీన రాశికి అధిపతి బృహస్పతి గ్రహం. అందుకే మీన రాశి జాతకులు పసుపు రంగు గణపతిని ప్రతిష్టించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.