జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లడానికి రెండున్నరేండ్లు పడుతుంది. దీన్ని శనిపెయర్చి ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం 5.20 గంటలకు శని మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సందర్భంగా శనీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. అలాగే సహస్రనామ అర్చన, తిలదీప పూజ, అష్టోత్ర అర్చన నిర్వహిస్తారు. కాగా మరో రెండేంళ్లు కుంభరాశిలో ఉండే శనిభగవానుడి వల్ల ఎలాంటి దుష్పలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..