వైఎస్సార్ జయంతి... ఇడుపులపాయలో కుటుంబంతో కలిసి జగన్ నివాళి (ఫోటోలు)
First Published Jul 8, 2020, 12:20 PM ISTకడప: ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు కడప జిల్లా ఇడుపులపాయలో ఘనంగా జరుగుతున్నారు. సీఎం జగన్ కుటుంబసమేతంగా వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన మాతృమూర్తి విజయమ్మ రాసిన ''నాలో... నాతో.. YSR'' పుస్తకాన్ని ఆవిష్కరించారు.