కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి అతి వేగంగా విస్తరిస్తోంది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న వేళ ఏపిలో మాత్రం అంతకంతకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం మూడు జిల్లాల్లోనే (కర్నూలు 292, గుంటూరు 237, కృష్ణా 210 కేసులు) 739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటేనే ఏపిలోని భయానక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి అతి వేగంగా విస్తరిస్తోంది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న వేళ ఏపిలో మాత్రం అంతకంతకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం మూడు జిల్లాల్లోనే (కర్నూలు 292, గుంటూరు 237, కృష్ణా 210 కేసులు) 739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటేనే ఏపిలోని భయానక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.