ఎన్నికలతోనే అయిపోలేదు: జగన్ తో మరో రెండేళ్లు ప్రశాంత్ కిశోర్
First Published Jul 23, 2019, 11:02 AM ISTఅమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడం ఎన్నికలతోనే అయిపోలేదు. ప్రశాంత్ కిశోర్ ఐ క్యాప్ తో కాంట్రాక్టును వైఎస్ జగన్ మరో రెండేళ్లు పొడిగించారు. దాంతో వైఎస్ జగన్ తో ప్రశాంత్ కిశోర్ ఇంకా పనిచేస్తూనే ఉన్నారు