పోలీసు బాధితుల వద్ద పవన్ కల్యాణ్ వేదన (ఫొటోలు)
First Published Jan 21, 2020, 7:39 PM ISTజనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి కోసం ఉద్యమిస్తూ పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డ మహిళలు, రైతులను పరామర్శించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి కోసం ఉద్యమిస్తూ పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డ మహిళలు, రైతులను పరామర్శించారు.