పోలీసు బాధితుల వద్ద పవన్ కల్యాణ్ వేదన (ఫొటోలు)

First Published Jan 21, 2020, 7:39 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి కోసం ఉద్యమిస్తూ పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డ మహిళలు, రైతులను పరామర్శించారు. 

పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డ రైతును పరామర్శిస్తున్న పవన్ కల్యాణ్
undefined
పవన్ కల్యాణ్ కు బాధలు చెప్పి రోదిస్తున్న రాజధాని మహిళ
undefined
పోలీసుల లాఠీ చార్జీలో తగిలిన గాయాలను పవన్ కు చూపిస్తున్న రాజధాని రైతు
undefined
పవన్ కల్యాణ్ వద్ద ఆవేదనను వెల్లగక్కుతున్న రైతు
undefined
లాఠీ చార్జీలో గాయపడ్డ మహిళలను పరామర్శిస్తున్న పవన్ కల్యాణ్
undefined
అమరావతి బాధితులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్
undefined
అమరావతి బాధితులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్
undefined
పోలీసులు చేసిన గాయాలను పవన్ కల్యాణ్ కు చూపిస్తున్న రైతు
undefined
అమరాావతి రైతుల బాధల గురించి పవన్ కల్యాణ్ ప్రసంగం
undefined
అమరావతి బాధితులను వేదికపై కూర్చోబెట్టిన పవన్
undefined
పవన్ కల్యాణ్ ను కలవడానికి వచ్చిన రాజధాని మహిళలు
undefined
పవన్ కల్యాణ్ కు బాధలు చెబుతున్న రాజధాని మహిళలు
undefined
పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డ రాజధాని ప్రాంత బాధితులు
undefined
పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డ మహిళలు చెబుతున్న విషయాలు శ్రద్దగా వింటున్న పవన్ కల్యాణ్
undefined
అమరావతి రైతులు, మహిళలకు దండం పెడుతున్న పవన్ కల్యాణ్
undefined
పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డ రైతును పరామర్శించిన అనంతరం మాట్లాడుతున్న పవన్
undefined
click me!