300 ఏళ్ల క్రితం ఇక్కడి సామంతరాజు కోట విడిచి విహారయాత్రకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన చిత్రదుర్గ రాజు ఈ ప్రాంతంలోని సంపదను దోచుకోవాలని ప్లాన్ చేశాడు.
ఈ ప్రాంత ప్రజలకు మద్యం, మాంసం అవాటు చేశాడు. ప్రజలంతా మత్తులో ఉండగా సంపదను దోచుకొనే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన సామంతరాజు చిత్రుదుర్గ కోట రాజుపై యుద్ధం చేశాడు.
300 ఏళ్ల క్రితం ఇక్కడి సామంతరాజు కోట విడిచి విహారయాత్రకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన చిత్రదుర్గ రాజు ఈ ప్రాంతంలోని సంపదను దోచుకోవాలని ప్లాన్ చేశాడు.
ఈ ప్రాంత ప్రజలకు మద్యం, మాంసం అవాటు చేశాడు. ప్రజలంతా మత్తులో ఉండగా సంపదను దోచుకొనే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన సామంతరాజు చిత్రుదుర్గ కోట రాజుపై యుద్ధం చేశాడు.