వీరిలో అసాంగిక శక్తులు చేరి చిల్లరదొంగతనాలు పాల్పడతారేమోనని భయాందోళనలో స్థానికులు ఉన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు వారికి భోజనసదుపాయం తో పాటు వసతి కల్పించాలని వలస కార్మికులు అభ్యర్థిస్తున్నారు.
అధికార యంత్రాంగం స్పందించి వారిని ఆదుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు
వీరిలో అసాంగిక శక్తులు చేరి చిల్లరదొంగతనాలు పాల్పడతారేమోనని భయాందోళనలో స్థానికులు ఉన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు వారికి భోజనసదుపాయం తో పాటు వసతి కల్పించాలని వలస కార్మికులు అభ్యర్థిస్తున్నారు.
అధికార యంత్రాంగం స్పందించి వారిని ఆదుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు