రాష్ట్రపతికి నరసింహన్, జగన్ స్వాగతం (ఫొటోలు)

Published : Jul 13, 2019, 09:19 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండురోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఘన స్వాగతం పలికారు.

PREV
112
రాష్ట్రపతికి నరసింహన్, జగన్ స్వాగతం (ఫొటోలు)
రాష్ట్రపతికి నరసింహన్, జగన్ స్వాగతం (ఫొటోలు)
రాష్ట్రపతికి నరసింహన్, జగన్ స్వాగతం (ఫొటోలు)
212
312
412
512
612
712
812
912
1012
1112
1212
click me!

Recommended Stories