విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆలయంలో సీఎం జగన్ (ఫోటోలు)
First Published Oct 18, 2021, 3:57 PM ISTవిజయవాడ : ముఖ్యమంత్రి YS Jaganmohan Reddy విజయవాడ పటమట దత్త నగర్ లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం Sachchidananda Swami తో సమావేశం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.