పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న సీఎం జగన్ (ఫోటో గ్యాలరీ)
First Published Dec 14, 2020, 2:48 PM ISTపోలవరం ప్రాజెక్టు పనులను సోమవారం నాడు పరిశీలించారు. ఇవాళ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రులు ఆళ్లనాని, వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు స్వాగతం పలికారు.