PhotoGallery: క్రిస్మస్ వేడుకలు... జగన్ ను ముద్దాడిన తల్లి విజయమ్మ
First Published Dec 25, 2019, 9:40 PM ISTకడప జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్ధనలలో ముఖ్యమంత్రితో పాటు ఆయన మాతృమూర్తి విజయమ్మ కూడా పాల్గొన్నారు.