గోదావరి బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్ (ఫోటోలు)
First Published Sep 16, 2019, 4:03 PM ISTగొదావరి బోటు ప్రమాద బాధితులను ఏపి ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను కోల్పోయినవారిని ఓదార్చడంతో పాటు గాయాలతో చికిత్స్ పొందుతున్న వారిని ఓదార్చారు.