గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

First Published Sep 16, 2019, 3:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఘోర బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద ప్రాంతాన్ని తాజాగా ఏపి ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ సందర్శించారు.  

బోటు ప్రమాదం జరిగిన ప్రదేశం
undefined
ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్న సీఎం
undefined
గోదావరి నదిని పరిశీలిస్తున్న జగన్
undefined
ఏరియల్ సర్వేలో గోదావరి దృశ్యం
undefined
ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జగన్
undefined
గొదావరి నది ప్రవాహ ఉదృతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
undefined
బోటు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న హోంమంత్రి
undefined
గోదావరి నదీ ప్రవాహం
undefined
నదిలో కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్స్
undefined
గోదావరి ఒడ్డును సహాయక సిబ్బంది
undefined
పాపికొండలు వద్ద గొదావరి ఉగ్రరూపం
undefined
click me!