రాంచ‌ర‌ణ్ ని ఉపాస‌న మిస్ అవుతోందట

Published : Dec 05, 2016, 02:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
రాంచ‌ర‌ణ్ ని ఉపాస‌న మిస్ అవుతోందట

సారాంశం

రాంచ‌రణ్ ని మిస్ అవుతున్న‌ానని ట్వీట్ చేసినా ఉపాస‌న‌ దృవ ప్రీ రిలీజ్ షో కి అటెండ్ కాని ఉపాస‌న‌ ఆస్ట్రేలియా టూర్ తో బిజీగా ఉన్నా చ‌ర‌ణ్ భార్య‌

కానీ ఉపాసన.. ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించకపోవడానికి కారణం చెప్పేసింది. ఎక్స్ ప్లనేషన్ టైపులో కాకపోయినా.. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా అసలు విషయం చెప్పింది ఉపాసన. ‘ఆస్ట్రేలియాలో ఉన్నా! ఇండియా వచ్చేస్తున్నా. మమ్మీతో కలిసి లీడర్ షిప్ డైలాగ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాను. నిన్ను మిస్ అవుతున్నా మిస్టర్ సీ. డిసెంబర్ 9న రానున్న ధృవ కోసం ఆన్ టైంలో వచ్చేస్తా’ అంటూ ట్వీట్ చేసింది ఉపాసన.
 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay: అజిత్ సూపర్ హిట్ సినిమాలో విలన్‌గా విజయ్‌.. దళపతి డ్రీమ్‌ బయటపెట్టిన స్టార్‌ డైరెక్టర్‌
Allu Arjun: పబ్లిక్ గా అల్లు అర్జున్ పరువు తీసేసిన తమ్ముడు శిరీష్..!