దుబాయ్ నుండి ముంబయి బయలుదేరిన శ్రీదేవి మృతదేహం

Published : Feb 26, 2018, 11:28 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
దుబాయ్ నుండి ముంబయి బయలుదేరిన శ్రీదేవి మృతదేహం

సారాంశం

ముంబైకి బయలుదేరిన శ్రీదేవి మృతదేహం. దుబాయ్‌లోని ఖలీద్‌ ఆసుపత్రిలో శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది​.

అతిలోక సుందరి శ్రీదేవి మృతదేహం దుబాయ్‌ నుంచి ముంబైకి బయలుదేరింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన స్పెషల్ జెట్‌ విమానంలో డెడ్‌బాడీ రానుంది. ముంబైకి విమానం వచ్చేసరికి మధ్యాహ్నం కావచ్చని తెలుస్తోంది. అంతకుముందు దుబాయ్‌లోని ఖలీద్‌ ఆసుపత్రిలో శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు డాక్టర్ ఖలీద్.అతిలోక సుందరి శ్రీదేవి మృతదేహం దుబాయ్‌ నుంచి ముంబైకి బయలుదేరింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన స్పెషల్ జెట్‌ విమానంలో డెడ్‌బాడీ రానుంది. ముంబైకి విమానం వచ్చేసరికి మధ్యాహ్నం కావచ్చని తెలుస్తోంది. అంతకుముందు దుబాయ్‌లోని ఖలీద్‌ ఆసుపత్రిలో శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు డాక్టర్ ఖలీద్.

PREV
click me!

Recommended Stories

Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే