దుబాయ్ నుండి ముంబయి బయలుదేరిన శ్రీదేవి మృతదేహం

Published : Feb 26, 2018, 11:28 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
దుబాయ్ నుండి ముంబయి బయలుదేరిన శ్రీదేవి మృతదేహం

సారాంశం

ముంబైకి బయలుదేరిన శ్రీదేవి మృతదేహం. దుబాయ్‌లోని ఖలీద్‌ ఆసుపత్రిలో శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది​.

అతిలోక సుందరి శ్రీదేవి మృతదేహం దుబాయ్‌ నుంచి ముంబైకి బయలుదేరింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన స్పెషల్ జెట్‌ విమానంలో డెడ్‌బాడీ రానుంది. ముంబైకి విమానం వచ్చేసరికి మధ్యాహ్నం కావచ్చని తెలుస్తోంది. అంతకుముందు దుబాయ్‌లోని ఖలీద్‌ ఆసుపత్రిలో శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు డాక్టర్ ఖలీద్.అతిలోక సుందరి శ్రీదేవి మృతదేహం దుబాయ్‌ నుంచి ముంబైకి బయలుదేరింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన స్పెషల్ జెట్‌ విమానంలో డెడ్‌బాడీ రానుంది. ముంబైకి విమానం వచ్చేసరికి మధ్యాహ్నం కావచ్చని తెలుస్తోంది. అంతకుముందు దుబాయ్‌లోని ఖలీద్‌ ఆసుపత్రిలో శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు డాక్టర్ ఖలీద్.

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్