''రా మంచం ఎక్కు..'' కాజల్ ని పిలిచిన నటుడు!

Published : May 10, 2019, 10:56 AM IST
''రా మంచం ఎక్కు..'' కాజల్ ని పిలిచిన నటుడు!

సారాంశం

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన తాజా చిత్రం 'సీత'. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ని శుక్రవారం నాడు విడుదల చేశారు.

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన తాజా చిత్రం 'సీత'. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ని శుక్రవారం నాడు విడుదల చేశారు. 'నా పేరు సీత నేను గీసిందే గీత.. ప్రాస బాగుంది కదా' అంటూ కాజల్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయించింది.

'రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు' అంటూ హీరో విలన్ క్యారెక్టర్ సోనూసూద్ తో చెప్పడం ఆకట్టుకుంటోంది. అమాయకుడైన  హీరో, పొగరున్న హీరోయిన్.. ఆమెని దక్కించుకోవాలని ప్రయత్నించే విలన్.. ఈ ముగ్గురు మధ్య జరిగే కథే ఈ సినిమా.

ట్రైలర్ చివర్లో సోనూసూద్ 'ఎవడికోసమో.. నీ క్యారెక్టర్ మార్చుకోకు సీత.. అది నేనైనా సరే.. ఆ దేవుడైనా సరే.. రా మంచం ఎక్కు' అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా మే 24న విడుదల కానుంది. 

 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్