పిల్లలు... అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తావ్ అంటుంటే ఏడుపొచ్చేది

Published : Dec 13, 2020, 03:49 PM ISTUpdated : Dec 13, 2020, 10:53 PM IST
పిల్లలు... అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తావ్ అంటుంటే ఏడుపొచ్చేది

సారాంశం

రెండు వారాలకు పైగా చికిత్స తీసుకున్న కనికా కపూర్ కోలుకొని బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పట్లో తానూ ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు, వ్యతిరేకత గురించి కనికా స్పందించారు. కోవిడ్ సోకిన తనను మరియు తన కుటుంబాన్ని అందరూ హింసించిన తీరు వెల్లడించారు.

 
రెండు వారాలకు పైగా చికిత్స తీసుకున్న కనికా కపూర్ కోలుకొని బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పట్లో తానూ ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు, వ్యతిరేకత గురించి కనికా స్పందించారు. కోవిడ్ సోకిన తనను మరియు తన కుటుంబాన్ని అందరూ హింసించిన తీరు వెల్లడించారు. కనికా చికిత్సలో ఉండగా కొందరు ఫోన్స్ చేసేవారట. ఆ ఫోన్స్ లో విదేశాల నుండి వచ్చిన మీరు బాధ్యత లేకుండా పార్టీలలో పాల్గొన్నారు. అలాంటి మీరు చచ్చిపోవడం మంచిది అని ఫోన్స్ చేసే వారట. 
 
తనతో పాటు పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా ఈ తరహా వేధింపులకు గురయ్యారని కనికా తెలియజేయడం జరిగింది. రెండు వారాలకు పైగా చికిత్స తీసుకున్న కనికా, పిల్లలను చాలా మిస్ అయ్యారట. పిల్లలు తనకు ఫోన్ చేసీ ఎప్పుడు వస్తావు అమ్మా.. అని అంటుంటే బాధ కలిగేదని కనికా తన ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Kamal Haasan Remuneration: 10 రోజులకే 150 కోట్లా? కమల్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!
Krishnam Raju: స్టార్‌ డైరెక్టర్‌ ఫ్యామిలీకి 3000 ఎకరాలు రాసిచ్చిన కృష్ణంరాజు తాత.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్‌