బాలీవుడ్ లో మళ్లీ రకుల్ ప్రీత్ సింగ్

Published : Jun 17, 2017, 08:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
బాలీవుడ్ లో మళ్లీ రకుల్ ప్రీత్ సింగ్

సారాంశం

బాలీవుడ్ లో మరో సినిమా సైన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్థుతం తెలుగులో  స్పైడర్ లో మహేష్ బాబు సరసన నటిస్తోంది బెల్లంకొండ,బోయపాటి సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తున్న రకుల్

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోన్న రకుల్ ప్రీత్‌సింగ్.. ప్రస్తుతం మహేశ్ సరసన 'స్పైడర్' సినిమాతో పాటు బోయపాటి దర్శకత్వంలో 'జయ జానకి నాయక'లోనూ నటిస్తోంది. మరోవైపు కోలీవుడ్‌లోనూ బిజీ అవుతోన్న రకుల్.. ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందట.

 

గతంలో 'యారియన్' అనే హిందీ చిత్రంలో నటించిన రకుల్.. ఈ సారి 'ఆయీయారీ' అనే మూవీతో మరోసారి బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటోంది. నీరజ్ పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా నటించనుందట రకుల్. అతి త్వరలో రకుల్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవనుండగా.. వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకు ఈ సినిమా విడుదల కానుంది.

PREV
click me!

Recommended Stories

విజయ్ - రష్మిక నుంచి విరాట్ - అనుష్క వరకు.. దేశంలో అత్యంత ఖరీదైన 5 పెళ్లిళ్లు
Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే వారసురాలు-నిజం చెప్పిన దశరథ-దీపను షూట్ చేసిన జ్యో