భారతదేశం అంతటా విజేతల కలలను నిజం చేస్తున్న రాఫిల్ డ్రా..

By Ashok kumar SandraFirst Published Apr 2, 2024, 6:41 PM IST
Highlights

కేరళకు చెందిన సజూష్ సాంబశివన్ ఈ వారం స్టార్ విన్నర్ గా  నిలిచారు.  గత నెల మార్చి 29న ఫార్చ్యూన్ 5 డ్రాలోని లక్కీ నంబర్లు  వారి జీవితాన్ని మార్చే మొత్తాన్ని అందించాయి - అంటే సుమారురూ.22.5 లక్షలు. 

ఈ వారం  ఎంతో భారతీయులలో  గల్ఫ్ టిక్కెట్‌గా ఉత్సాహం నింపింది.  ఎంటర్టైన్మెంట్  అండ్ రివార్డ్స్ ప్లాట్‌ఫారమ్  ఫార్చ్యూన్ 5 అండ్   సూపర్ 6 డ్రాలో  విజేతలను ప్రకటించింది.

కేరళకు చెందిన సజూష్ సాంబశివన్ ఈ వారం స్టార్ విన్నర్ గా  నిలిచారు.  గత నెల మార్చి 29న ఫార్చ్యూన్ 5 డ్రాలోని లక్కీ నంబర్లు  వారి జీవితాన్ని మార్చే మొత్తాన్ని అందించాయి - అంటే సుమారురూ.22.5 లక్షలు. 

మార్చి 30న జరిగిన సూపర్ 6 డ్రాతో  విన్నర్షిప్ మరో రోజు విజయ పరంపర కొనసాగింది.

సిమంత హజారికా (ముంబై), మల్లేష్ కందుల (హైదరాబాద్), ఫైజల్ (కర్ణాటక) కలిసి రూ. 11.25 లక్షలు గెలుచుకున్నారు. ఈ ప్రైజ్ మని  మొత్తాన్ని వారు  షేర్ చేసుకున్నారు.

గత వారం రాఫిల్‌లో మరో ఎనిమిది మంది పార్టిసిపెంట్‌లు విజయం సాధించడంతో ఈ ఆనందం మరింత విస్తరించింది. డ్రా గెలిచిన ప్రతి ఒక్కరు  రూ.1.12 లక్షలు  అందుకున్నారు .

లేటెస్ట్ విన్నర్స్ ని   ప్రకటిస్తూ గల్ఫ్ టిక్కెట్   చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జోరాన్ పోపోవి మాట్లాడుతూ  "విజేతలు అండ్ అలాగే వారి  విజయాలను  గల్ఫ్ టిక్కెట్‌  సమానంగా అందించాలనే నిబద్ధతను నొక్కి చెబుతుంది. అలాగే  ప్రతి విజయం ఆశ, నిరీక్షణ ఇంకా  ప్రత్యేక కథనాన్ని సూచిస్తుంది. చివరికి వారి సక్సెస్ లో  మేము ఆ ప్రయాణంలో భాగమైనందుకు థ్రిల్డ్‌గా ఉన్నాము అని అన్నారు. 

భారతదేశం అంతటా ఇందులో పాల్గొనే వారికీ   ఉత్తేజకరమైన ఇంకా  అందుబాటులో ఉండే వినోదాన్ని అందించడంలో గల్ఫ్ టికెట్  కమిట్మెంట్  కనిపిస్తూనే  ఉంది. ప్రతి వారం జరిగే డ్రాలు అండ్ గెలిచే  అనేక మార్గాలలో రాఫిల్ డ్రా గేమ్‌లో భారతీయులు పాల్గొనటం మరింతగా కనిపిస్తుంది. 

click me!