పెట్రోల్-డీజిల్ ధరలపై సామాన్యులకు రిలీఫ్.. నేడు లీటరు ధర పెరిగిందా లేదా తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Jan 21, 2023, 9:51 AM IST
Highlights

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఈ క్షీణత తర్వాత, WTI క్రూడ్ బ్యారెల్‌కు $79 డాలర్లకి, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $85 డాలర్లకి చేరుకుంది. 

భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి, నేడు ఇంధన ధరల్లో  ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా, ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా నేటికీ వరుసగా 243వ రోజు. కోవిడ్-19-సంబంధిత నిబంధనలను చైనా సడలించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురుకు డిమాండ్ పెరిగింది. క్రూడ్ ధరలు గత వారం ధరలు దాదాపు 8 శాతం పెరిగాయి. ఈ వారం బ్రెంట్ 2.8 శాతం పెరిగింది.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

రాజస్థాన్‌లోని గంగానగర్, హనుమాన్‌గఢ్ జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.48, డీజిల్‌ ధర రూ.98.24. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.54కు, డీజిల్‌ ధర రూ.97.39గా ఉంది.

పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్- డీజిల్ ధర అత్యంత తక్కువ ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. 

హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర  రూ.97.82.

బెంగళూరు లీటర్ పెట్రోల్ ధర  రూ.101.94, డీజిల్ ధర  రూ.87.89.

తిరువనంతపురం లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

భువనేశ్వర్  లీటర్ పెట్రోల్ ధర  రూ.103.19, డీజిల్ ధర  రూ.94.76.

చండీగఢ్  లీటర్ పెట్రోల్ ధర  రూ.96.20, డీజిల్ ధర  రూ.84.26.

లక్నో లీటర్ పెట్రోల్ ధర  రూ.96.57, డీజిల్ ధర  రూ.89.76.

నోయిడా  లీటర్ పెట్రోల్ ధర  రూ.96.57, డీజిల్ ధర  రూ.89.96.

జైపూర్  లీటర్ పెట్రోల్ ధర  రూ.108.48, డీజిల్ ధర  రూ.93.72.

పాట్నా  లీటర్ పెట్రోల్ ధర  రూ.107.24, డీజిల్ ధర  రూ.94.04

గురుగ్రామ్ పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర  రూ. 90.05 లీటరుకి.  

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సమీక్షిస్తుంటారు.  కొత్త ధరలు ఉదయం 6 గంటలకు అమలు చేస్తాయి. నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఈ క్షీణత తర్వాత, WTI క్రూడ్ బ్యారెల్‌కు $79 డాలర్లకి, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $85 డాలర్లకి చేరుకుంది. 

గత ఏడాదీ మే 21న కేంద్ర  ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సనగతి మీకు తెలిసిందే. లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి.  

click me!