బంగారం, వెండి ధరలు.. నేడు పెరిగిందా తగ్గిందా తీలుసుకోండి..

By asianet news teluguFirst Published Sep 27, 2022, 9:49 AM IST
Highlights

ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 4,600, 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 5,020. 

న్యూఢిల్లీ : భారతదేశంలో స్టాక్ మార్కెట్ల పతనంతో సంబంధం లేకుండా మంగళవారం బంగారం-వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 4,600, 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 5,020. ఇదిలా ఉండగా నిన్నటితో పోలిస్తే నేడు ఒక గ్రాము వెండి ధర రూ.56.30గా ఉంది. 

10 గ్రాముల బంగారం ధరలు ఇక్కడ ఉన్నాయి
నగరాలు    22-క్యారెట్     24-క్యారెట్ 
చెన్నై        రూ.46,510    రూ.50,740
ముంబై      రూ.46,000    రూ.52,000
ఢిల్లీ          రూ.46,150    రూ.50,350
కోల్‌కతా    రూ.46,000    రూ.50,200
బెంగళూరు      రూ.46,050    రూ.50,240
హైదరాబాద్    రూ.46,000    రూ.50,200
నాసిక్    రూ.46,030    రూ.50,230
పూణే     రూ.46,030    రూ.50,230
అహ్మదాబాద్    రూ.46,050    రూ.50,240
లక్నో                రూ.46,150    రూ.50,350
చండీగఢ్          రూ.46,150    రూ.50,350
సూరత్             రూ.46,050    రూ.50,240
విశాఖపట్నం    రూ.46,000    రూ.50,200
భువనేశ్వర్    రూ.46,000    రూ.50,200
మైసూర్         రూ.46,050    రూ.50,240

స్థానిక ధరలు ఇక్కడ చూపిన ధరలు కంటే భిన్నంగా ఉండవచ్చు. ఈ లిస్ట్ TDS, GST ఇంకా ఇతర పన్నులను చేర్చకుండా డేటాను చూపుతుంది. పైన పేర్కొన్న ధరలు భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినది.  

 వెండి ధరలు ఇలా ఉన్నాయి
 నగరాలు    1కేజీకి            100 గ్రాములు
చెన్నై       రూ.60,700    రూ.6,070
ముంబై    రూ.56,300    రూ.5,630
ఢిల్లీ         రూ.56,300    రూ.5,630
కోల్‌కతా    రూ.56,300    రూ.5,630
బెంగళూరు    రూ.60,700    రూ.6,070
హైదరాబాద్   రూ.60,700    రూ.6,070
నాసిక్    రూ.56,300    రూ.5,630
పూణే      రూ.56,300    రూ.5,630
అహ్మదాబాద్    రూ.56,300    రూ.5,630
లక్నో                రూ.56,300    రూ.5,630
చండీగఢ్    రూ.56,300    రూ.5,630
సూరత్       రూ.56,300    రూ.5,630
విశాఖపట్నం    రూ.60,700    రూ.6,070
భువనేశ్వర్        రూ.60,700    రూ.6,070
మైసూర్             రూ.60,700    రూ.6,070
 

click me!