31అక్టోబర్ 2019 గురువారం రాశిఫలాలు

By telugu teamFirst Published Oct 31, 2019, 7:08 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వ్యాపార అనుబంధాలు బలపడతాయి. వ్యాపారస్తులతో సంతోషం ఏర్పడుతుంది. మిత్రులతో స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. వ్యాపార ధోరణి పెరుగుతుంది. పలుకుబడికోసం ఆరాటం ఉంటుంది. ఓం నమశ్శివాయ జపం మంచిది.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. అనారోగ్య భావన ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. ఓం నమశ్శివాయ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వ్యాపార అనుబంధాలు బలపడతాయి. వ్యాపారస్తులతో సంతోషం ఏర్పడుతుంది. మిత్రులతో స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. వ్యాపార ధోరణి పెరుగుతుంది. పలుకుబడికోసం ఆరాటం ఉంటుంది. ఓం నమశ్శివాయ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోీల్లో విజయం సాధిస్తారు. శతృవులపై గెలుపు ఉంటుంది. తీసుకున్న అప్పులు తీర్చాలనే ఆలోచన. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక ధృఢత్వం కలిగి ఉంటారు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సృజనాత్మకత పెరుగుతుంది. కళలపై ఆసక్తి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతానం వల్ల సంతోషంకై ఆలోచనలు. ఆత్మీయులతో అనుకూలతలు. పరిపాలన సమర్ధత ఉంటుంది. ఓం నమశ్శివాయ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సౌకర్యాలపై దృష్టి ఏర్పడుతుంది. ఆహారంలో ఆకుకూరలు అవసరం. ప్రయాణాల్లో సంతోషం ఏర్పడుతుంది. విద్యలో అనుకూలతలు ఉంటాయి. మానసిక ఒత్తిడి కొంత ఏర్పడుతుంది. తల్లితో సంతోషం ఏర్పడుతుంది. ఓం నమశ్శివాయ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :   వ్యాపారస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి.  రచనలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రచార సాధనాల్లో అనుకూలతలు ఉంటాయి. ప్రసార సాధనాల్లో సంతోషం ఏర్పడతాయి. సమీప వ్యక్తులతో సంతోషం ఏర్పడుతుంది. ఓం నమశ్శివాయ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. అందరినీ ఆకట్టుకుటాంరు. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. నిల్వ ధనంపై దృష్టి ఏర్పడుతుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఓం నమశ్శివాయ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  చేసే పనుల్లో చురుకుదనం ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. చక్కి ఆశయాలు ఏర్పడతాయి. కార్యచరణ ఉంటుంది. భిన్న భిన్న అభిరుచులతో అనుకూలంగా ఉంటారు. చేసే పనిలో కృషి శీలత పెరుగుతుంది. ఓం నమశ్శివాయ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) :వ్యాపార పరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. విశ్రాంతికై ఆరాట పడతారు. కొంత మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. పాదాల సంబంధ నొప్పులు ఏర్పడతాయి. ఓం నమశ్శివాయ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొంత వ్యాపార ధోరణి ఆలోచనలు పెరుగుతాయి. ఇతరులపై ఆధారపడడం. దురాశలు ఉంటాయి. కళలపై ఆసక్తి ఏర్పడుతుంది. ఓం నమశ్శివాయ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వృత్తిలో సృజనాత్మకత ఏర్పడుతుంది. ఉద్యోగాదులలో సహకారాలు లభిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గౌరవంలభిస్తుంది. తమ తోటివారిపై ప్రేమ, అనురాగాలపై దృష్టి ఉంటుంది. అధికారిత నిరూపించుకుటాంరు. ఓం నమశ్శివాయ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : కొత్త పనులతో ఉత్సాహం పెరుగుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. దూర దృష్ఠి ఏర్పడుతుంది. శాస్త్రజ్ఞానంపై పట్టు సాధిస్తారు. సజ్జన సాంగత్యం లభిస్తుంది. గురువుల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. ఓం నమశ్శివాయ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!